రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి చెందిన తిప్పాపూర్ గోశాలలో కోడెలు వరుసగా మృతి చెందడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కేవలం రెండు రోజుల్లో 14 కోడెలు మృతిచెందినట్టు సమాచారం ఉంది. గోశాల సిబ్బంది మృత కోడెలను ట్రాక్టర్లలో తీసుకెళ్లి మూలవాగులో పూడ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఆలయానికి భక్తులు మొక్కుల రూపంలో సమర్పించే కోడెలను గోశాలలోనే సంరక్షిస్తారు. కోడెల మొక్కుల ద్వారా కోట్ల రూపాయల ఆదాయం లభిస్తున్నా, గోశాల నిర్వహణలో నిర్లక్ష్యం కనిపిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ గోశాలను విస్తరించాలని ఆలయ ఈవోను సూచించారు. రాజన్న ఆలయం నిధులు ఇతర అవసరాలకు వాడినట్టు ఆరోపించారు.
ఇకపోతే, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తిప్పాపూర్ గోశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మేత నాణ్యత, పరిసరాల పరిశుభ్రత, కోడెల ఆరోగ్య పరిస్థితులపై వివరాలు సేకరించారు. ఆయన ప్రకారం ఇటీవల అకాల వర్షాలు, అనారోగ్య కారణాలతో 8 కోడెలు మాత్రమే మృతి చెందినట్లు స్పష్టం చేశారు. ఇతర మృతుల వార్తలు అపప్రచారమని, బాధ్యతగా సంరక్షణ కొనసాగుతున్నట్టు తెలిపారు. పశువైద్య సిబ్బంది నిరంతరం సేవలు అందిస్తున్నారని చెప్పారు. అలాగే, గోశాలలో నిత్యం పచ్చి గడ్డి, పరిశుభ్రత, మరియు మిగిలిన సదుపాయాల విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఇది కూడా చదవండి: రేషన్ కార్డు దారులకు అలర్ట్! రేషన్ కొత్త టైమింగ్స్, తేదీలు ఇవే..!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
పేదలకు శుభవార్త..! ఫించన్ల పెంపుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!
ఏపీలో వారందరికీ గుడ్న్యూస్..! ఒక్కొక్కరికీ రూ.15 వేలు అకౌంట్లలోకి డబ్బులు!
ఏపీలో టీచర్ ఉద్యోగాలకు తీవ్ర పోటీ! ఒక్కో పోస్టుకు సగటున 35 మంది!
రేషన్ వద్దనుకుంటే డీబీటీ పద్ధతిలో డబ్బులు! సీఎం చంద్రబాబు!
ఈ 100 రూపాయలు మీ దగ్గర ఉన్నాయా..! అరెస్ట్ అవుతారు జాగ్రత్త!
ఇంజినీరింగ్ విద్యార్థులకు గోల్డెన్ ఛాన్స్..! BEL నోటిఫికేషన్ రిలీజ్!
ఏపీలో 10 అద్భుతమైన బీచ్లు.. ఈ హిడన్ జెమ్స్ లాంటి బీచ్లను మిస్ అవ్వకండి..
ఏపీలో కొత్తగా ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్.. నేషనల్ హైవేకు కనెక్ట్! ఈ రూట్లోనే, డీపీఆర్ పనులు..!
వైసీపీకి దిమ్మ తిరిగే షాక్! టీడీపీ కార్యకర్తపై దాడి కేసులో కీలక నిందితుడు అరెస్ట్!
రూ.500 కోట్ల కుంభకోణంలో కిరణ్ అరెస్ట్! దర్యాప్తులో వారి వివరాలు వెల్లడి!
కవిత కు కేసీఆర్ మార్క్ ట్రీట్మెంట్..! హరీష్ కు కీలక బాధ్యతలు..!
మస్క్ కు ఫేర్వెల్ పార్టీ ఇచ్చిన ట్రంప్! చివరి రోజు ఘనంగా వీడ్కోలు!
ఏపీ వాసులకు గుడ్ న్యూస్! రేషన్ అందదనే బెంగే అక్కర్లేదు! మంత్రి కొత్త ఆలోచన!
ఖరీఫ్ రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..! ఆ నిధుల విడుదల..!
ఎన్టీఆర్ భరోసా పథకానికి ప్రజల నుండి విశేష స్పందన! ఉదయానికే 52% పంపిణీ పూర్తి!
ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్న్యూస్.. రూ.2లక్షలకు పైగా..! మంత్రి కీలక ఆదేశాలు!
డీఎస్సీ అభ్యర్థుల విజ్ఞప్తులపై ఏపీ సర్కారు సానుకూల స్పందన...! డీటెయిల్స్ ఇవిగో!
స్కూళ్లకు ఏపీ విద్యాశాఖ కీలక ఆదేశాలు.. ఎన్నడూ లేని విధంగా ఈసారి!
హైదరాబాదులో ఘనంగా ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం! తొలిసారిగా త్రివిధ దళాల సైనికాధికారులకు..
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఉచితంగా రూ.8000.. ఎవరెవరికంటే?
లిక్కర్ కేసులో వేగం పెంచిన సిట్! మొదటి రోజు విచారణలో..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: